Home » Ameerpet Metro Station
హైదరాబాద్లో మెట్రో కష్టాలు మామూలుగా లేవు. ఓవైపు వేసవికాలం.. మరోవైపు కరోనా మళ్లీ ప్రబలుతోందని వార్తలు.. అయినా క్రిక్కిరిసిన మెట్రోలో ప్రయాణికుల జర్నీ ఎంతవరకూ సేఫ్ అనేది అర్ధం కావట్లేదు. ఇక ట్రైన్ ఎక్కేటపుడు, దిగేటపుడు ప్యాసింజర్ల కష్టాలు వ�
అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఏం జనంరా బాబాయ్ అంటున్నారు మెట్రో ప్రయాణికులు. ట్రైన్ ఎక్కడానికి, దిగడానికి ప్రయాణికులు కుస్తీ పట్టాల్సి వస్తోంది.
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ లో ఓ యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యువతిపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమయినట్లు తెలిసింది.
మెట్రోస్టేషన్ నుంచి ఎందుకు దూకింది అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలా ? ఆర్ధిక సమస్యలా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
అమీర్పేట్ మెట్రోస్టేషన్ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇంజినీరింగ్ నిపుణులతో దర్యాప్తు చేయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు
మెట్రో నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థపై కేసు నమోదైంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక భర్త హరికాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తలుచుకుని మౌనిక భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు.
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి మౌనిక చనిపోయిన ఘటనలో నష్టపరిహారం అంశం కొలిక్కి వచ్చింది. నష్టపరిహారం గురించి ఎల్ అండ్ టీ, మెట్రో రైలు
మెట్రో అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం తీసింది. వర్షం పడుతుండడంతో.. మెట్రో స్టేషన్ కింద నిల్చున్న మౌనిక అనే గృహిణి చనిపోయిన ఘటన అమీర్పెట్లో కలకలం రేపింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడి తల మీద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్ప�