Home » america
అమెరికా దేశ పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ కలిశారు. మస్క్ తనను తాను మోదీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు.....
అమెరికా దేశానికి వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయాన్నే వాకింగ్ చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన మోదీ హోటల్ కు వచ్చారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ అకస్మాత్తుగా అమెరికన్ వీధుల్లో నడవడం ప్రారంభ
అమెరికా దేశానికి వచ్చాక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ట్వీట్ల వర్షం కురిపించారు.‘‘న్యూయార్క్ నగరంలో దిగాను. పలువురు నాయకులతో ఇంటరాక్షన్, జూన్ 21వతేదీన జరిగే యోగా డే ప్రోగ్రామ్తో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను
అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆరేళ్ల మీరా అనే చిన్నారి స్వాగతం పలికింది. ఆరేళ్ల మీరా కూడా ప్రధానమంత్రిని కలవడం పట్ల ఉత్సాహంగా కనిపించారు. మీరా తన వెంట తెచ్చుకున్న పోస్టర్పై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్పై
అమెరికా దేశ పర్యటనకు న్యూయార్క్ వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అయిన మినేష్ సి పటేల్ ప్రత్యేకంగా నెహ్రూ జాకెట్ పై మోదీ చిత్రాన్ని ముద్రించి దాన్ని ధరించారు....
మూడు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయంలో ఆయనకు భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది.....
విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రిన్సిపాల్ వద్దకు వెళుతున్నప్పుడు నెమ్మదిగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆమె స్పందన చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ తన సర్టిఫికేట్ ఇవ్వకుండా అమ్మాయిని తన సీటుకు �
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.వాషింగ్టన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జార్జ్ పట్టణానికి సమీపంలో�
ఒక్క బైడెనే కాదు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సముఖంగా లేరట. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం �
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం చైనా దేశ రాజధాని బీజింగ్ నగరానికి చేరుకున్నారు.2018వ సంవత్సరం నుంచి గడచిన ఐదేళ్లలో మొట్టమొదటిసారి అమెరికా దౌత్యవేత్త చైనా దేశాన్ని సందర్శిస్తున్నారు....