Home » america
అగ్రరాజ్యమైన అమెరికా అధినేత జో బైడెన్ 8వ స్థానంలో నిలిచారు. ఈయనకు అనుకూలంగా 40 శాతం ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 52 శాతం ఓట్లు వేయడం గమనార్హం. అలాగే 13వ స్థానం దక్కించికున్న బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ పరిస్థితి ఇలాగే ఉంది.
టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది....
అమెరికా దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు వినూత్న బహుమతులు ఇచ్చారు.గురువారం వైట్హౌస్లో మోదీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు....
అమెరికా పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో సమావేశమైన తర్వాత భారతదేశానికి అమెరికా రక్షణ సహకారం అందనుంది. పెంటగాన్ న్యూఢిల్లీకి పలు అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వాహనాలతోపాట�
దాడికి పాల్పడే ముందే దుండగులు ఖైదీలుఉన్న సెల్లకు తాళాలు వేశారని, ఆ తరువాత కాల్పులు జరిపారని హుండురాస్ జాతీయ పోలీసు దర్యాప్త సంస్థప్రతినిధి యూరి మోరా తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం నాడు వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీకి విందు ఇవ్వనున్నారు.షెడ్యూల్ చేసిన విందుకు ముందు జిల్ బిడెన్ చేసిన విందు ఏర్పాట్ల వివరాలను అమెరికా చెఫ్ లు మీడియాకు వివరించారు....
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. వర్షంలో తడిసిముద్దవుతున్న ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ అమెరికా సాయుధ దళాల గార్డుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు....
అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్పింగ్ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూ�
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది" అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.వసుధైవ కుటుంబం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.....
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా దేశ పర్యటన సందర్భంగా బుధవారం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యదేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ర�