Home » Amid Lockdown
లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు ప్రజలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే..మంత్రి ధన్ సింగ్ రావత్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికాలోని మిచిగాన్లో ఒక వ్యక్తి ఆరు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లి, తన నవజాత మనవడిని గాజు కిటికీ ద్వారా చూశాడు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. లాక్డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్
భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల�