Home » Amit Shah
మిషన్ 2024పై బీజేపీ ఫోకస్ చేసింది. విజయానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన బీజేపీ..
గత రెండు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఉన్నప్పుడు సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి మరింత మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. దానికి సంబంధించి మిగిలన పార్టీల కంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస�
మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మ�
సినీ, రాజకీయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరనున్నారా? ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా ఎన్టీఆర్ ని కలవడం మనకి తెలిసిందే. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర
జైలులో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి నేరస్తుడని కాదు. కొన్ని సార్లు కొన్ని అనుకోని సందర్భాల వల్ల నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అనంతరం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. శిక్ష విధించే విధానం చాలా ముఖ్యం. సరైన �
‘‘దేశంలో కాంగ్రెస్ అంతమవుతోంది. ప్రపంచ దేశాలు కమ్యూనిజం నుంచి విముక్తి పొందుతున్నాయి. కమ్యూనిజం ఈ దేశంలో దాదాపుగా అంతమైంది. ఒక్క కేరళలో కూడా అంతమైతే దేశం కమ్యూనిస్ట్ విముక్తంగా మారుతుంది. ఈ రెండు పార్టీలు గిరిజన, ఆదివాసీల కోసం ఏమీ చేయలేదు. �
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 17న తెలంగాణలో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీం పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోయేలా లేరు. అయితే తారక్ తన నెక్ట్స్ మూవీల కోసం రెడీ అవుతుండగా, తాజాగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం
అమిత్ షా - జూ.ఎన్టీఆర్ కలయిక .. పెను సంచలనమే
రామోజీ రావు, జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వెనుక మర్మం ఇదేనా?