Home » Amit Shah
హర్యానా హోం మంత్రిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘అనిల్ జీ ఇక మీ ప్రసంగం ఆపండీ మీకిచ్చిన సమయం అయిపోయింది’ అంటూ సూచించారు. అయినా అమిత్ షా సూచనలు పట్టించుకోకుండా హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తన ప్రసంగాన్ని కొనసాగించా�
చింతన్ శివిర్లో ఆరు సెషన్లలో వివిధ అంశాలపై చర్చిస్తారు. తొలిరోజు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఫైర్ ప్రొటెక్షన్, శత్రు ఆస్తులు తదితర అంశాలపై చర్చిస్తారు. మరుసటి రోజు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, మహిళల భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి �
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మార్పుకు కారణం అయ్యాయని అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక కల్లోల ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉన్నాయని, అందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొ�
అమిత్షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడ�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 12న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలి�
‘జేపీ దేనికోసం పోరాడారన్న విషయంపై అమిత్ షాకు అవగాహన ఉందా? మేము నేరుగా జేపీ ఉద్యమం (1974) నుంచి ఆయన గురించి తెలుసుకున్నాం. కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారి మాటలను పట్టించుకోను’’ అని ఎద్దేవా చేశారు. అన్ని ఆంగ్ల దినపత్రికలు బ
ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. శనివారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చామని, అయితే మరో ఐదేళ్ల�
మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. బుధవారం బారాముల్లాలోని షౌకత్ అలీ స్టేడియంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. దగ్గరలో ఉన్న మసీదు నుంచి ఆయనకు శబ్దం వినిపించింది. ఆ �
మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరప�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు జమ్మూకశ్మీర్ లో ఆయన పర్యటిస్తారు. ఇవాళ ఉదయం ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత