Home » Amit Shah
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 97,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ హాయంలో, అంటే 2006 నుంచి 2013 మధ్య 23,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు �
1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారని అమిత్ షా చెప్పారు. గతంలో గుజరాత్ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొన్నారని, దానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. అలాగే, ప్రతి గ్రామ�
మాతృభాషలో విద్యాభ్యాసం సులువు. దేశంలోని ప్రతిభావంతులు ఉన్నత విద్యలో చేరేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేడు మన దేశంలోని 5 శాతం ప్రతిభను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన జరిగితే, నూటికి నూరు శాతం ప్రత�
తాజాగా పీటీఐకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ పోటీపై స్పందిస్తూ ‘‘ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. అయితే ఆ పార్టీని ఆదరించాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆప్ అనేది గుజరాత్ ప్రజల మనస్సుల్లో లేనే లే�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవబోదని అభిప్రాయపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుదన్నారు.
అమిత్ షా.. మీరు చెప్పే ఏ విషయాల్ని మేము గుర్తు పెట్టుకోవాలి. గోద్రా అల్లర్లు సృష్టించినవారికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పామని అంటున్నారు. కానీ బిల్కిస్ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. �
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని 2024లోపు కొన్ని రాష్ట్రాలు అమలు చేసే వీలుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఒకవేళ ఆలోపు రాష్ట్రాలు ఆ పని చేయలేకపోతే 2024 తర్వాత తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక తామే యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్
డిసెంబర్ లో జరుగనునున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు అమిత్ షా.
Vallabhbhai Patel Jayanti 2022: భారత వ్యతిరేక శక్తులు దేశాన్ని ముక్కలుగానే ఉంచాలన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితో శక్తిమంతమైన, సమైక్య భారత్ అవసరాన్ని గుర్తించారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. సర్దార్ వల్లభాయ్