Home » Amit Shah
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాసి, కశ్మీర్ లో భారత్ జోడో యాత్ర నేపథ్యంలో భద్రతపై జోక్యం చేసుకోవాలని కోరారు. భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రజలు పెద్�
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
ఈ పండుగను గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరాయణం పేరుతో జరుపుకుంటారు. మకరలోకి సూర్యుడు ప్రభవించే మొదటి రోజుగా గుజరాతీలు ఈ పండుగ చేసుకుంటారు. అంతే కాకుండా ఈ రోజును అంతర్జాతీయ పతంగుల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఉదయమే పూజలు చేసి, వెంటనే ఇళ్లపైకి ఎక్�
నాయకుడు లేని సేన.. చెల్లాచెదురైపోతుంది..అనే బాహుబలి సినిమా డైలాగ్ నే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనలో ఉపయోగిస్తోందా? అంటే నిజమేననిపిస్తోంది. మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం మావోయిస్టు కీలక లీడర్లనే టార్గెట్ గా పెట్టుకుంది.
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే
‘‘రాహుల్ గాంధీ పాత సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారు. పదేళ్ల క్రితం అడగాల్సిన ప్రశ్నలను ఇప్పుడు అడుగుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సమర్థంగా కొనసాగుతోందన్న విషయం రాహుల్ కి తెలియదేమో. మందిర నిర్మాణం పూర్తయ్యాక ఆయనకు కూడా ఆహ్వానం అం�
అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 1లోగా భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మరికొన్ని నెలల్లో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, జన విశ
ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో పాల్గొనేందుకు హోమంత్రి అమిత్ ష
కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూ�
‘‘మీతో ఈ అమూల్యమైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించిన హోం మంత్రి అమిత్ షాజీకి కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవప్రదంగా భావిస్తున్నాం’’ అని హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అమిత్ షాతో తీసుకున్న ఫొటోలను కూడా ఆయన షేర్