Home » amma odi scheme
ఏపీ సీఎం జగన్ మరో హామీ నిలుపుకున్నారు. అమ్మఒడి పథకం ప్రారంభించారు. గురువారం(జనవరి 9,2020) చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ఆరంభించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను