Home » Ammavaru
తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.
Indrakeeladri Navratri Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం మూలానక్షత్రం కావడంతో ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమ�
విజయాలను ఇచ్చే దశమి విజయ దశమి. రోజుకొక అవతారంలో.. 10 రోజులు భక్తులను కరుణిస్తుంది. దశమికి ముందే తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.
భానుడి ప్రతాపంతో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ తగ్గిపోతోంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాధారణ రోజుల్లో 30 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటే ప్రస్తుతం 15 వేల మంది కూడా దర్శించుకోని పరిస్ధితి ఏర్పడింది. భానుడి ప్రతాపానికి మాడులు