Amraiwadi

    గుజరాత్‌లో కూలిన భవనం : శిథిలాల్లో పలువురు

    September 5, 2019 / 10:16 AM IST

    గుజరాత్ లోని  అహ్మదాబాద్‌ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.  ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్ష

10TV Telugu News