Home » AMRIT BHARAT STATIONS
ఈనెల 26న దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ప్లైఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి