-
Home » AMRIT BHARAT STATIONS
AMRIT BHARAT STATIONS
500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్న మోదీ.. తెలంగాణలో ఎన్నంటే?
February 24, 2024 / 02:54 PM IST
ఈనెల 26న దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ప్లైఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
Narendra Modi: ఆగస్టు 6న రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇంతకీ ఆరోజు ఏం చేయనున్నారో తెలుసా?
August 4, 2023 / 04:08 PM IST
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి