Home » amroha railway station
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్సీ హరిసింగ్ ధిల్లాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన రెండు చేతులూ పైకెత్తి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయగానే ఎంపీ తన స్థానాలోంచి లేచి నిలబడ్డారు