Home » Amrutha
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
MURDER Movie Ramgopal Varma : మర్డర్ సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. తమ మంచి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు 2020, నవంబర్ 06వ తేదీ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ట్వీ�
Murder Movie Release : మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా రిలీజ్ పై నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టేసింది. సినిమాలో ప్రణయ్, అమృత, మారుతీరావు పేర్లు, ఫొటోలు వాడకూడదని షరతు విధించింది. హైకోర్టు షరతులకు మర్డ�
supari killers: పక్కోడి ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. వాళ్లకు అందాల్సిన లెక్క అందితే.. ఎవడి ప్రాణాలైనా లెక్క చేయకుండా తీసేస్తారు. డబ్బులిస్తే చాలు.. ఎవరినైనా చంపేస్తారు. ప్రాణాలు తీయడమే వాళ్ల పని. వాళ్లే.. సుపారీ గ్యాంగ్స్. పోలీసులంటే బెదురు లేదు.. కోర్ట
pranay murder: అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు రాత్రి ఫోన్ రావడంతో మాట్లాడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అప్పటికే అతడి కోసం మాటు వేసిన దుండగులు.. కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణం తీసి డెడ్బాడీని �
Honour Killings: పరువు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించాల్సిందేనా..? కులం, మతం, వంశం, గౌరవం, ప్రతిష్ట.. వీటి కోసం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీయాల్సిందేనా..? మరి ప్రాణం తీస్తే పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా..? మొన్న నరేశ్.. నిన్న ప్రణయ్.. తాజాగా హేమంత్..�
Hemanth Murder Case.. చిన్నప్పటి నుంచే తన కొడుకు హేమంత్, అవంతి ప్రేమించుకున్నారని చెప్పారు హేమంత్ తండ్రి చింతా మురళి. విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూశారన్నారు. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టడంతో జూన్లో ఇద్దరు ఇంట్లోంచి పారి
Hemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని తెలిపింది. అవంతి వాళ్ల ఇం�
Hemanth Murder Case.. హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్రెడ్డితో పాటు బంధువులు �
Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత�