-
Home » Anakapalli district
Anakapalli district
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి దుర్మరణం.. బాధిత కుటుంబాలకు రూ.15లక్షల ఎక్స్ గ్రేషియా
ఇద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉందని అధికారులు చెప్పారు.
ఆ క్రెడిట్ మొత్తం జగన్దే.. చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు : మాజీ మంత్రి అమర్నాథ్
ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి తల్లి వందనం రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీవో ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
వైసీపీకి మరో బిగ్షాక్.. విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.
వైసీపీకి మరో బిగ్షాక్.. విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు.. మాజీ మంత్రి ఏం చేశారంటే?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్) నోటీసులు ఇచ్చింది.
Sahithi Pharma Company : ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. విషమంగా బాధితుల పరిస్థితి
Sahithi Pharma Company : అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి.
Sahithi Pharma Company : ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇంకా అదుపులోకి రాని మంటలు
Sahithi Pharma Company : మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Indian Railway: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఆ రూట్లో పలు రైళ్లు రద్దు
గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వేట్రాక్ స్వల్పంగా దెబ్బతినడంతో విశాఖ - విజయవాడ రూట్లో ఆరు రైళ్లను రద్దు చేశారు. వాటిల్లో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
Mahalakshmi Case: రైతు భరోసా కేంద్రం ఉద్యోగిని మహాలక్ష్మి హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు
మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాక మహాలక్ష్మితో శ్రీనివాస్ ఫోన్ సంభాషణ, వాట్సాఫ్ చాటింగ్పై పోలీసులు దృష్టి సారించారు.
Pudimadaka Beach: పూడిమడక విషాదం.. గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం..
పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.
Tiger: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో ప్రజలు
విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది.