Home » Anasuya
యాంకర్, నటి అనసూయ రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఫ్యామిలీతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో అనసూయ బికినిలో రెచ్చిపోవడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
యాంకర్, నటి అనసూయ మే 15న తన పుట్టినరోజు కావడంతో తన ఫ్యామిలీతో కలిసి బయట రెస్టారెంట్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది.
ఇటీవల ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు అనసూయని ఆడేసుకున్నారు.
ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే తాజాగా విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నిన్న రాత్రి నుంచి నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటున్నాడు.
సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అనే అంటూ ఉంటారు. ఇటీవల అనసూయ మరోసారి ట్రోలింగ్స్ కి సంబంధించిన ఓ పోస్ట్ చేయగా దానికి కూడా నెటిజన్లు, ట్రోలర్స్ రిప్లై ఇస్తూ మరో సారి ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు.
మీరు మాత్రం అసభ్యకరంగా ఫోటోలు పెట్టొచ్చా? ఆంటీ అంటే తప్పా? ఇది మీ లాంటి వాళ్లకు కాదు, అలాంటి అసభ్యకరమైన ఫోటోలు పెట్టి మీరే చెడగొడుతున్నారు అంటూ..
చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ్, అలీ రాజా పాల్గొన్నారు.
డైరెక్టర్ కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నాడు. 2017 లో తీసిన నక్షత్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. మరాఠాలో పెద్ద హిట్ సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాం
తాజాగా నటి కస్తూరి మరోసారి ఈ ఆంటీ వివాదంపై మాట్లాడింది. భారతీయుడు, అన్నమయ్య లాంటి పలు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ రాగా కస్తూరి సీరియస్ అయింది.....
అనసూయ తాజాగా పొద్దుతిరుగుడు పూల తోటకి వెళ్లగా అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.