Home » andha pradesh
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.
అర్ధరాత్రి బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం చేసిన పోలీసులు
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు యాత్రను ప్రారంభించనున్నారు.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియే కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటకం నిషేధం వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది.