-
Home » Andhra CM
Andhra CM
"మత్స్యకారుల సేవలో" పథకం ప్రారంభం.. ఉపయోగాలేంటి? ఏ ప్రయోజనాలు అందుతాయి?
April 26, 2025 / 03:28 PM ISTచంద్రబాబు నాయుడు మత్స్యకారులతో ఇవాళ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
CM Jagan: ఢిల్లీలో బిజీబిజీగా జగన్.. నిధులు కోసం విన్నపాలు
June 11, 2021 / 08:06 AM ISTరాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ నిధుల విడుదలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. నేడు(11 జూన్ 2021) కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో భేటీకానున్నారు జగన్.
షర్మిల పార్టీ ఎప్పుడంటే, లోటస్ పాండ్ దగ్గర సందడే సందడి
February 10, 2021 / 03:59 PM ISTYs Jagan Sister Sharmila : లోటస్పాండ్ దగ్గర రెండో రోజు కూడా అభిమానుల సందడి నెలకొంది. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారు. ఇక షర్మిల రెండో రోజు…
2022 నాటికి పోలవరం పూర్తి – సీఎం జగన్
November 9, 2020 / 12:44 PM ISTSomasila 2nd Phase Works : 2022 ఖరీఫ్ కు నీరు వచ్చే విధంగా..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి..జాతికి అంకింతం చేస్తామన్నారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఎక్కడా…
నేనున్నా..మాట తప్పను : ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా – సీఎం జగన్
September 11, 2020 / 01:05 PM ISTనేనున్నా..మాట తప్పను, ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా ? మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలపెట్టలేదన్నారు సీఎం జగన్. అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు, పొదుపు సంఘాలకు…
ysr asara scheme ప్రారంభం..అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోండి
September 11, 2020 / 12:29 PM ISTAndhra Pradesh CM : కష్టకాలంలోనైనా సరే..సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ..దూసుకపోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ..లబ్దిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు. తాజాగా..వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా…
CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు
July 15, 2020 / 10:45 AM ISTకరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ…
ECకి చంద్రబాబు లేఖ : ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు
April 26, 2019 / 05:09 AM ISTకేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహంగా ఉన్న సీఎం బాబు..తన పోరును మరింత ఉధృతం చేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి ఈ లెటర్ పంపారు. 9 పేజీల్లో అనేక అంశాలను…