Home » Andhra CM Jagan Reddy
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పలు ప్రాంతాల్లో
CM Jagan Aerial Survey : నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగనమోహన్రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలతో పాటు పంట నష్టాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికార�