Home » Andhra Fisherman
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కాంబెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 2న సముద్రంలో చేపల వేటకు వెళ్లి అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అదృశ్యమైన విషయం తెలిసిందే.
కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది