-
Home » Andhra Fisherman
Andhra Fisherman
Andhra Pradesh: ఎట్టకేలకు ఇళ్ళకు చేరిన మచిలీపట్నం మత్స్యకారులు
July 8, 2022 / 07:45 AM IST
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కాంబెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 2న సముద్రంలో చేపల వేటకు వెళ్లి అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అదృశ్యమైన విషయం తెలిసిందే.
No Trace of Fisherman: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు అదృశ్యం
April 5, 2022 / 08:17 AM IST
కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది