Home » Andhra police
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త
ఇటీవల టీడీపీలో చేరిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబు ఇంట్లో పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు సోదాలు చేశారు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల్లో పంచడానికి సీకేబాబు డబ్బును, మద్యంను తన ఇంట్లో ఉంచుక�