Home » Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy
ఏపీ నూతన మంత్రి వర్గ కూర్పు ఒక ప్రహసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.
ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని
కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దని, అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆయన లేఖలు రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే.
CM YS Jagan meeting with visakha steel plant JAC Leaders : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిచే అంశంలో కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పార. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్పై
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్