Home » Andhra Pradesh Department Of Health
24 గంటల వ్యవధిలో 183 మందికి కరోనా సోకింది. ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్ లో డెంగీ జ్వరాలు విపరీతంగా పెరిగాయి. వీటిలో అధికభాగం విశాఖ జిల్లాలో నమోదయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.