-
Home » Andhra Pradesh Fibernet
Andhra Pradesh Fibernet
రూ.950 కోట్లు ఏమయ్యాయి? ఏపీ ఫైబర్ నెట్లో భారీ స్కామ్? చర్యలు చేపట్టిన కొత్త ప్రభుత్వం
June 11, 2024 / 05:01 PM IST
దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? అనే అంశానికి సంబంధించి త్వరలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది.