Home » Andhra Pradesh Governament
YSR Vahana Mitra : మంగళవారం వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో దశలో భాగంగా లబ్దిదారులకు నగదు జమ చేశారు. రాష్ట్రంలోని 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్లు తమ కష్టాలను తన దృష�
ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాల పేర్లలో మార్పులు చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, పెన్షన్ స్కీమ్ ల పేర్లు మార్చిన జగన్ ప్రభుత్వం మరో కీలకమైన పథకం పేరు మార్చి ఇచ్చే డబ