Home » Andhra Pradesh Krishna District
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కాంబెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 2న సముద్రంలో చేపల వేటకు వెళ్లి అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అదృశ్యమైన విషయం తెలిసిందే.
టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని..క్రిసిల్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వంద కిలోల టమాటాలు చోరీ కావడం కలకలం రేపుతోంది.