Home » Andhra Pradesh political news
ఇప్పటికిప్పుడు ఎవరో ఒకరికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం కంటే ముఖ్య నాయకులతో త్రీమెన్ లేదా ఫైవ్ మెన్ కమిటీ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
Rachamallu Siva Prasad Reddy Seek CBI Probe: రసపుత్ర రజనీ దొంగనోట్లతో దొరికింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. డైరెక్టర్ పదవి నుండి తొలగించాం. ఆమె నాతో ఫోటో దిగితే..
కరెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జగన్ తీసిన దీర్ఘాల స్థాయిలోనే.. ఇప్పుడు రాష్ట్రంలో మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ ఇస్తున్నారని లోకేష్ అన్నారు