Home » andhra pradesh politics
nellore TDP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నాయకుడు రావడంతో పార్టీ కేడర్ �
cm jagan key decision: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు. జగన
[svt-event title=”ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ” date=”06/10/2020,11:50AM” class=”svt-cd-green” ] ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. 50 నిమిషాల పాటు పలు అంశాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, ప్రత్యేక హోదా, 3 రాజధానులు, మండలి ర�
ap cm jagan meets modi: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలనూ ప్రస్తావించనున్నారు. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందంటూ ప్రచారం జరుగుత
ap minister anil kumar yadav: దశాబ్దం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అనిల్కుమార్యాదవ్ దూకుడు చూపిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోయినా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అప్పట్లో నమ్ముకొని వచ్చిన నాయకులు హ్యాండిచ్చే
Mudragada Padmanabham.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముద్రగడ పద్మనాభం. మాజీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా కాపు ఉద్యమ నేతగా ముద్రగడ మంచి గుర్తింపు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లను పునరుద్ధర
ఏపీ టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 27న రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమిస్తున్న టీడీపీ… పార్టీలో యువతకు ఎక్కవ ప్రాధాన్యతన�
ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్