Home » Andhra Pradesh PRC Latest Update
శనివారం ఆర్థిక శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ ఓడీ ఉద్యోగులకు వర్తింపు చేయనున్నారు.