-
Home » Andhra Pradesh sero survey
Andhra Pradesh sero survey
Andhra Pradesh Sero Survey: ఆంధ్రప్రదేశ్లో 70శాతం మందికి కొవిడ్ యాంటీబాడీలు
July 31, 2021 / 08:41 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నాలుగో రౌండ్ సెరో సర్వే నిర్వహించింది. ఇందులో అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. రాష్ట్ర ప్రజల్లో 70శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది.