Home » Andhra Pradesh Tourism
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దార్శనికత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఓ గొప్ప వరమని రామ్దేవ్ బాబా అన్నారు.
విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అందుబాటులోకి రానుంది. ఇటీవలే దీనిని కేరళలో ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ లో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఛైర్మన్ ఎ.వరప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను వినోద హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టి�
లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.