Home » Andhra Pradesh
tungabhadra pushkaralu starts : ‘పుష్కరాలు’ అంటేనే భారతీయ భక్తులకు గొప్ప పండుగ. ఇక, తమ సమీప ప్రాంతాల్లోని నదికి పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరోత్సవాలైతే అక్కడి తీరప్రాంత భక్తుల హృదయాలనిండా భక్తి పారవశ్యాన్ని, ఆనందాన్ని నింపుతాయి. ఈ ఏడాది శ్రీ శార్వరి నామ సంవ�
tirupati byelection ysrcp candidate doctor guru murthy: తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించారు. పనబాక లక్ష్మి పేరుని చంద్రబాబు అనౌన్స్ చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎ�
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన�
Andhra Pradesh Local body election controversy : ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టే అయింది.. ఓ వైపు ఎన్నికలు ఎలాగైనా జరగాల్సిందే అంటూ SEC నిమ్మగడ్డ రమేష్ పట్టుపడుతుంటే.. మరోవైపు అలా కుదరదంటూ రాష�
Visakha YCP Leaders Audio Tape Leak: విశాఖపట్నం వైసీపీలో మరో కలకలం రేగింది. పెందుర్తి నియోజకవర్గంలో విశాఖ రూరల్ అధ్యక్షుడు చిన అప్పలనాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పాదయాత్రలో పాల్గొనాలంటూ డ్వాక్రా సంఘాల మహిళలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశార�
house sites: ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారులకు డి ఫామ్ �
ap sec nimmagadda: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అంటున్నారు. హైకోర్ట
sec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40 నిమిషాలు గవర్నర్ తో భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్. ఏపీలో
pawan kalyan capital amaravati: అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతి ఉద్యమం చేస్తున్న వారిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మంచి బట్టలు, బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా అని పవన్ ప్రశ్నించా�