Andhra Pradesh

    తాళి కట్టేముందు వరుడికి షాకిచ్చిన వధువు

    November 21, 2020 / 04:01 PM IST

    Hours before wedding, bride elopes with boyfriend : కళ్యాణ మండపంలో అంతా హడావిడిగా ఉంది. మండపంలో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్నారు. వరుడితో వివాహ తంతు నిర్వహిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టే సమయం ఆసన్నమవబోతోంది. ఇంతలో పోలీసులు వెంటపెట్టుకుని ప్రియ�

    దారుణం : భార్యను తల నరికి చంపిన భర్త

    November 21, 2020 / 02:29 PM IST

    Man brutally murdered his wife : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కిరాతకానికి పాల్పడ్డాడు. చేపల వేటకని భార్యని తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసిన ఘోర దృశ్యం జిల్లాలో కలకలం రేపింది. రేపల్లె సమీపంలోని సముద్ర తీరం మడ అడవ

    AP డాక్టర్ల ఘనత : రోగికి Bigg boss షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు

    November 21, 2020 / 11:10 AM IST

    Ap Guntur Patient brain operation watching big boss show : నీకు ఆపరేషన్ చేయాలయ్యా అని డాక్టర్ చెబితే చాలు భయపడిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆపరేషన్ చాలా ఈజీగా చేసేస్తున్నారు డాక్టర్లు. ఎంత ఈజీగా అంటే పేషెంట్ కు మత్తు మందు ఇవ్వకుండానే మెలకువగా ఉండగానే ఏమాత్రం �

    ఆన్ లైన్ లో బందరు చీరలు, ఊపిరిలూదిన ఆప్కో

    November 21, 2020 / 05:31 AM IST

    Bandaru Sarees In Online : కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో చేనేత పరిశ్రమ కూడా ఒకటి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పేరుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్ లైన్ మార్కెటింగ్

    ఏపీలో కొత్తగా 1221 కోవిడ్ పాజిటివ్ కేసులు

    November 20, 2020 / 06:33 PM IST

    Andhra pradesh reports 1221 new positive cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత24 గంటల్లో 1,221 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయయని ప్రభుత్వం తెలిపింది.గడిచిన 24 గంటల్లో 66,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 1221మంది కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా గడిచిని 24 గంట�

    ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు

    November 20, 2020 / 05:42 PM IST

    love cheating in chittoor district : ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రియుడు మోసం చేసి వేరే యువతిని పెళ్లి చేసుకోవటంతో, ప్రియుడి అత్తారింటికి వచ్చి శోభనాన్ని అడ్డుకుంది ఓ ప్రియురాలు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పెద్దపంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చ�

    కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కర ఘాట్ల వివరాలు

    November 20, 2020 / 03:25 PM IST

    Tungabhadra pushkara ghats in Kurnool district : నవంబర్ 20 నుంచి ప్రారంభమైన తుంగభధ్ర పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కర్నూలులోని సంకల్ భాగ్ పుష�

    పోలవరానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబే, వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం సబబే

    November 20, 2020 / 02:58 PM IST

    vijayasai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డండి చంద్రబాబే అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పోలవరాని�

    తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్

    November 20, 2020 / 01:59 PM IST

    CM YS Jagan inaugurated tungabhadra pushkarams :  పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కర్నూల్ లోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్‌ నేపథ్యంలో ప్�

    పుష్కర భక్తుల సౌకర్యార్థం ఉచితంగా ఇ – టికెటింగ్ బుకింగ్… మంత్రి వెల్లంపల్లి

    November 20, 2020 / 01:46 PM IST

    Tungabhadra pushkarams slots up for online booking : Vellampalli   : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభధ్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కోవిడ్ మార్గదర్శకాలను �

10TV Telugu News