Home » Andhra Pradesh
sec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. స్థ�
kodali nani local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మంటలు రాజేస్తున్నాయి. రాజకీయంగా వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు సిద్ధం అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై
AP local body elections : ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ దూకుడు పెంచారు. వచ
రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,778శాంపిల్స్ను పరీక్షించగా..1,395 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ�
cricket betting mafia attack young man in nellore : నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఐపీఎల్ బెట్టింగ్ డబ్బులు కట్టలేదని ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి చావ బాదారు. ముత్యాలపాలెనికి చెందిన యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఐపీఎల్ బెట్టింగ్ ల్లో భారీగా డ
AP Police recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వినూతన పద్ధతిని అవలంభించనుంది. ఇక నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక నిర్థిష్ట సమయంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2021 సంవత్సరానికి సంబంధ�
Ap High Court suspends Endowments department issued memo : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా నవంబర్ 18న 23 ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మర్యాదలు చేయాలంటూ దేవాదాయ శాఖ జా
Five of same family missing in Nellore district : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకె పల్లి ఎస్సీ కాలనీలో మిస్టరీ జరిగింది. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు అదృశ్యం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో….పిల్లలకు ఒంట్
ysr sunna vaddi scheme: సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపులను సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 17,2020) వర్చువల్గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా �
Anantapur young man suicide at canada : ప్రేమ విఫలమై అనంతపురానికి చెందిన యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురంలోని కోవూరు నగర్ కు చెందిన నారాయణ స్వామి కుమారుడు ప్రణయ్(29) గత 2 ఏళ్లుగా కెనడాలో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడ అతనికి ఏపీకి చెందిన యువతితో