Home » Andhra Pradesh
రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ-వైఎస్సార్సీపీ కాలరాశాయని షర్మిల అన్నారు.
Botsa Satyanarayana
ఓ విధంగా చెప్పాలంటే విజయనగరంలో వైసీపీ అంటే బొత్స ఫ్యామిలీయే... మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుత సిట్టింగులంతా బొత్సకు అత్యంత సన్నిహితులే.
కాకినాడ ఎంపీ కావాలన్నది చలమలశెట్టి సునీల్ కల.
Chalamalasetty Sunil: ఇంకోవైపు మూడు సార్లు ఓడిపోయిన సునీల్పై జనాల్లో సింపతీ వర్కవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. అందుకే సీఎం జగన్..
ఏపీ ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు.
రెండింట్లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తానన్నారు. బుద్ధా వెంకన్న ఆశించే రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని చెప్పారు. ఏపీలోనూ అదే పనిచేస్తున్నారని విమర్శించారు.
AP IPS Transfer : ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.