Home » Andhra Student Jaahnavi Kandula
అమెరికా రోడ్డు ప్రమాదంలో అశువులు బాసిన తెలుగు అమ్మాయి కందుల జాహ్నవి మృతి ఉదంతంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్ధిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు అధికారులు జోక్ చేస్తూ మాట్లాడిన క్లిప్ బయటకు వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా శాన�