Home » Andhrapradesh High Court
మూడు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఏడుగురు బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు, మద్రాసు హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు.
నాలుగు జిల్లాల మీదుగా 5 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అయితే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను రైతులు ముగించనున్నారు.