Home » andhrapradesh
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఊరట లభించింది.
ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యలకోసం మూడు ఎస్టీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని
విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార్ జయంతి సభలో
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కొలువైఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాడ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా
విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారు.. చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెర తీశారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరుపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ లనే వాడుతున్నారు..