Home » andhrapradesh
బంగాళాఖాతంలో ఈనెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే ఈనెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ..
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన 25శాతం సీట్లను కేటాయిస్తుంది. అయితే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ..
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తొలి దశలో 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
ఏపీలో వచ్చే మూడు నాలుగురోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు.
గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్షించారు.