-
Home » andhrapradesh
andhrapradesh
కర్ణాటక బాటలో ఏపీ.. చిన్నపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Social Media Ban : 13ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధిం విధించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి విధివిధానాలు తయారవుతున్నాయని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలిపారు.
ఏ సమయంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది..? పట్టు స్నానం ఎప్పుడు.. విడుపు స్నానం ఎప్పుడు.. గ్రహణం తరువాత ఏం చేయాలి..
Chandra Grahan 2026 : ఈ సారి చంద్రగ్రహణంకు ప్రత్యేకత ఉంది. ఈసారి సంభవిస్తున్నది గ్రస్తోదయ చంద్రగ్రహణం. చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై.. సాయంత్రం 6.47 గంటలకు గ్రహణం ముగుస్తుంది.
19 ఏళ్ల తర్వాత ఆయేషా మీరా అంత్యక్రియలు పూర్తి.. జ్యుడీషియల్ విచారణకు బాధిత కుటుంబం డిమాండ్
Ayesha Meera : అయేషా మీరా అవశేషాలను (అస్థికలు) కోర్టు ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు శుక్రవారం అప్పగించారు.
ఏపీలో దారుణం.. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడి దారుణ హత్య..
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో పరువు హత్య జరిగింది. సోదరిని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిని ఆమె సోదరులు హతమార్చారు.
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వానలేవానలు.. వారికి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
Rain Alert : ఏపీలోని ప్రజలకు వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..
Alla Ramakrishna Reddy : పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఏపీలో దారుణం.. ప్రియుడి మోజులోపడి కన్న కూతురునే కడతేర్చిన తల్లి
Mother Kills Daughter : మనవరాలు కనిపించడం లేదని ఆశ తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితురాలు ఆశను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలేవానలు.. వారికి వాతావరణశాఖ కీలక హెచ్చరికలు.. పిడుగులు పడే చాన్స్..
AP Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఏపీలో భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు
Earthqauke : ఏపీలో భూప్రకంపలు సంభవించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదైంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఏపీకి వెళ్తుండగా ఘటన..
RTC Bus Accident : జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ వద్ధ ఈ ఘటన చోటు చేసుకుంది.