Home » andhrapradesh
విదేశీ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులకు వైసీపీ నేతలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.
ఏపీలో చికెన్ ధరలు మాంసం ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కిలో చికెన్ ..
Gudivada Amarnath: ఆ స్థానాలలో వైసీపీని గెలిపించి మళ్లీ జగన్ను సీఎం చేస్తానని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు.
సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను జాతికి అంకితం చేశారు..
గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడీ తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావొద్దని అధికారులు స్పష్టం చేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ క్లీన్స్వీప్
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హిందూపురం, సిరా ఆసుపత్రులకు తరలించారు. మృతులు కాంతప్ప, ఆయన తల్లి అమ్మాజక్క రంగప్పగా పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.