Home » andhrapradesh
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కానుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ..
తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంకుగురై నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సత్యనాదెళ్లతో భేటీ అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్ లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని, ఐటీ హబ్ లను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో ..
ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీకి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో మ్యానిఫాక్చరింగ్ యూనిట్ ఉన్న విషయం తెలిసిందే.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్ధినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాదికి రూ.25వేలు, అవసరం ఉంటే ఇంకా ఎక్కువ ..
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరిపాటిదిబ్బలు - చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో ..
రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదే బాటలో ఎన్టీఆర్ అభిమాని, హీరో విశ్వక్ సేన్ కూడా విరాళం ప్రకటించారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు.