Home » andhrapradesh
మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని, జాతీయ పార్టీలో ఆయన చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది.. ఆ ప్రచారంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ప్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
ఏపీలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ ను ప్రకటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శుక్రవారం అన్నమయ్య జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లోకి వెళ్లారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లలో పెద్దెత్తున ప్రజలు పాల్గొని సందడి చేశారు. అర్ధరాత్రి వేళ కేక్ లు కట్ చేసి ..
2025 సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రత్యేక వీడయోను షేర్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ అధికారికంగా ఎలాంటి నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించొద్దని, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని
దేశంలో అత్యధిక సంపద కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో తొలి మూడు స్థానాల్లో చంద్రబాబు నాయుడు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు.