andhrapradesh

    Viral News: వింత కోడిపుంజు.. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది!

    August 4, 2021 / 09:57 PM IST

    మన సమాజంలో అప్పుడప్పుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా కొన్ని వింతలు జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఓ వింత అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కోడిపుంజు తానే గుడ్లు పెట్టి.. వాటిని పొదిగి పిల్లల్ని చేసి వాటిని కంటికి రెప్పలా కాపాడుతుంది.

    Amara Raja Group: ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమర్ రాజా బ్యాటరీస్?

    August 2, 2021 / 11:50 PM IST

    బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థ అమర్ రాజా. ఈ సంస్థ గురించి దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు ప్రస్తుతం ఆయనే డైరెక్టర్ గా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మ�

    High alert : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు..AOBలో హై అలర్ట్.!

    July 27, 2021 / 10:41 AM IST

    మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర �

    AP-Telangana: చల్లబడిన తెలుగు రాష్ట్రాలు.. మరో రెండు రోజులు వానలు!

    July 8, 2021 / 07:21 AM IST

    గత వారం రోజులుగా పెరిగిన వాతావరణానికి తోడు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త సేదదీరారు. బుధవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు తగ్గుముఖం పట్టి మబ్బులు ఆవరించాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట�

    AP CM Ys Jagan : ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు

    July 6, 2021 / 03:56 PM IST

    ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లాపర్యటన ఖరారైంది. ఈనెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

    TTD : ప్రైవేటు ఏజెన్సీకి లడ్డూ కౌంటర్ల నిర్వహణ

    July 1, 2021 / 09:51 PM IST

    స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్ర‌మైంది కాబ‌ట్టే.. ఈ ల‌డ్డూను ఆయ‌న‌కు నైవేద్యంగా పెడు‌తారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో KVM ఇన్ఫోకామ్‌ సంస్థ సేవలు ప్రారంభించింది.

    Andhrapradesh : 24 గంటల్లో 3,841 కరోనా కేసులు, 38మంది మృతి

    July 1, 2021 / 05:51 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేట

    AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    June 23, 2021 / 05:41 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Andhrapradesh: ఠారెత్తిస్తున్న ఎండలు.. వాన జాడ ఎక్కడ?

    June 22, 2021 / 07:23 AM IST

    మన తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల ఆగమనం పదిరోజుల క్రితమే జరిగింది. ఆ సమయంలో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో చెదురుమదురు జల్లులు కురిశాయి. తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం వారం గడిచే సరికి వాతావరణం వ�

    Anandaiah’s Medicine: ఇంటికే ఆనందయ్య మందు.. చంద్రగిరిలో పంపిణీకి ఏర్పాట్లు!

    June 8, 2021 / 09:46 AM IST

    ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్

10TV Telugu News