Home » andhrapradesh
మన సమాజంలో అప్పుడప్పుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా కొన్ని వింతలు జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఓ వింత అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కోడిపుంజు తానే గుడ్లు పెట్టి.. వాటిని పొదిగి పిల్లల్ని చేసి వాటిని కంటికి రెప్పలా కాపాడుతుంది.
బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థ అమర్ రాజా. ఈ సంస్థ గురించి దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు ప్రస్తుతం ఆయనే డైరెక్టర్ గా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మ�
మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర �
గత వారం రోజులుగా పెరిగిన వాతావరణానికి తోడు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త సేదదీరారు. బుధవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు తగ్గుముఖం పట్టి మబ్బులు ఆవరించాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట�
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లాపర్యటన ఖరారైంది. ఈనెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.
స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైంది కాబట్టే.. ఈ లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడుతారు. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. లడ్డూ కేంద్రంలో KVM ఇన్ఫోకామ్ సంస్థ సేవలు ప్రారంభించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేట
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
మన తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల ఆగమనం పదిరోజుల క్రితమే జరిగింది. ఆ సమయంలో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో చెదురుమదురు జల్లులు కురిశాయి. తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం వారం గడిచే సరికి వాతావరణం వ�
ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్