Home » andhrapradesh
అసలే కరోనా కారణంగా దెబ్బ తిన్న సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యిందంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
అరకులోయకు పర్యాటకులకు గుడ్ చెప్పింది రైల్వే శాఖ. విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
ఏపీకి పొంచివున్న మరో ముప్పు _
తాజాగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగా వచ్చే నెలలో ఆర్టీసీలో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) పాలక మండలి ఎన్నికలు జరగనున్నాయి.
తీరం దాటిన వాయుగుండం
ఒడిశా, ఏపీ ముందడుగు
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకవైపు నరాలు తెగే ఉత్కంఠ.. ఇండియా గెలవాలనే తపన సహజం. ఈ మ్యాచ్ మీదనే ఎన్నడూ ఎరుగని రీతిలో భారీ..
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన డాక్టర్ సమీర్శర్మ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.