Home » andhrapradesh
సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసింది.
అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు..
ఏపీలో నేడు రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా ఈ
ఒకవైపు కరోనా మహమ్మారి కాస్త ఉదృతి తగ్గుతుందని ఆనందించేలోపే ఫంగస్ హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులను భయపెడుతుండగానే ఇప్పుడిప్పుడే వైట్ ఫంగస్ కూడా మరొకటి తయారై సమాజానికి శాపంగా మారుతుంది.
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్�
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు.
N440k Mutation : కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు N440K వైరస్ కర్నూలులో బయట పడిందని వ్యాఖ్యానించారని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీ�
ఏపీలో…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
కరోనా విజృంభణ రెండో దశలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మొదటిదశ కంటే వైరస్ మరింత డేంజర్ గా మారిందనే ప్రచారం.. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రుల పాలవుతుండడం కలిసి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీంతో కరోనాకు ఉపశమనంగా అందుబాటులో�
విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.