Ankit Sharma

    అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఛిద్రమైన పేగులు

    February 28, 2020 / 07:48 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 400 కత్తిపోట్లు..కసితీరా పొడిచి పొడిచి చంపేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్‌శర్మని. ఈ కేసులో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంకిత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ చేసిన వైద్యులు నిర్ఘాంతపోతున్న�

    ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు

    February 27, 2020 / 01:18 PM IST

    దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ

    ఢిల్లీలో ఘర్షణలు : AAP Vs BJP మధ్యలో తాహీర్ హుస్సేన్

    February 27, 2020 / 12:17 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీ�

    ఢిల్లీ టెన్షన్ : నా కొడుకును చంపి ఏం సాధించారు – అంకిత్ తల్లి

    February 26, 2020 / 11:00 AM IST

    తన కొడుకును చంపి ఏం సాధించారు ? తాము నివాసం ఉంటున్న పక్కనే ఆందోళనలు జరుగుతున్నాయి..నా కొడుకుతో పాటు..ముగ్గురిని ఎత్తుకెళ్లారు..ఇలా చేస్తారా ? నా కొడుకును ఇవ్వండి..ఇంత దారుణంగా చంపేస్తారా ? ప్రశ్నిస్తోంది యంగ్ ఐబీ సెక్యూర్టీ అసిస్టెంట్‌ అంకిత్ �

    ఢిల్లీలో ఘర్షణలు : యంగ్ ఐబీ ఆఫీసర్ కళ్లు పీకేసి..గొంతు కోశారు

    February 26, 2020 / 10:36 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలు ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇరువర్గాల మధ్య జరిగిన అల్లర్లలో దాదాపు 20 మందికిపైగా చనిపోయారు. ఇందులో పోలీసులు కూడా ఉండడం అందర్నీ బాధించింది. తాజాగా 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఖజారి చాంద్ బాగ�

10TV Telugu News