Home » Annamayya Project
గేటుకు గ్రీజు వేయించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతాడా? గేటుకి రిపేర్ వస్తే ఏడాది అయినా చేయలేదు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది..
కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి.