-
Home » announces
announces
David Warner : ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన
ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించారు. జనవరి 3వతేదీ నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్లో ఆడటానికి ముందు ఓడీఐల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు....
Insaaf: ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కపిల్ సిబాల్ నూతన వేదిక
బీజేపీ, ఆర్ఎస్ఎస్ల మీద సిబాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ శాఖలు తమ సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున అన్యాయాలు జరుగుతున్నాయని సిబాల్ అన్నారు. ఇలాంటి సమస్యలపై కూడా తమ వేదిక పోరాటం �
Gujarat Polls: గుజరాత్ ఓటర్లకు జీతంతో కూడిన సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప
By Polls: మునుగోడుతో పాటు మరో 6 ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడో తెలుసా?
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మ�
Russia-Ukraine war: ఉక్రెయిన్కు అమెరికా భారీ ప్యాకేజ్.. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపనున్నట్లు ప్రకటన
ఈ ఆయుధాలు పంపే క్రమంలో ఉక్రెయిన్కు అమెరికా ఒక షరతు విధించింది. రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వీటిని వాడుకోవాలని, రష్యా భూభాగంలో దాడి చేయడానికి కాదని అమెరికా స్పష్టం చేసింది. నాటో-రష్యా మధ్య తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం �
Russia-Ukraine : ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్
ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై దాడికి సిద్ధంగా ఉంది. భారీగా రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్.
Night Curfew : కరోనా కేసులు పెరగటంతో నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
మరోసారి కరోనా కేసులు పెరగటంతో అస్సాం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని విధించింది.
West Bengal : మెరుపులు,పిడుగుల బీభత్సం..20 మంది మృతి
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.
CM Stalin : ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ప్రకటించిన కేంద్రం
వాహనాల తుక్కుకు సంబంధించిన "వెహికల్ స్క్రాపింగ్ పాలసీ"ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం(మార్చి-18,2021)పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు.