మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప
ఈ ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలు ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో గులాబీ పార్టీకి బలం పెరిగినట్లయింది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో మ�
ఈ ఆయుధాలు పంపే క్రమంలో ఉక్రెయిన్కు అమెరికా ఒక షరతు విధించింది. రష్యా దాడులను నిలువరించడానికి మాత్రమే వీటిని వాడుకోవాలని, రష్యా భూభాగంలో దాడి చేయడానికి కాదని అమెరికా స్పష్టం చేసింది. నాటో-రష్యా మధ్య తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని స్పష్టం �
ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై దాడికి సిద్ధంగా ఉంది. భారీగా రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్.
మరోసారి కరోనా కేసులు పెరగటంతో అస్సాం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని విధించింది.
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
వాహనాల తుక్కుకు సంబంధించిన "వెహికల్ స్క్రాపింగ్ పాలసీ"ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం(మార్చి-18,2021)పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు.
BSNL : టెలికాం రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు రకాల ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. భారత టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ..బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగడంతో విపరీతమైన పోట
SpaceX : స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్ విషయంలో ముందడుగు వేశారు. 2021 చివరి నాటికి ఈ మిషన్ను ఆకాశంలోకి తీసుకెళ్లాలని డెడ్లైన్ పెట్టేసుకున్నారు. ఇందుకోసం వే