Home » Annual Report
ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు సీవీసీ చీఫ్ విజిలెన్స్ అధికారికి మూడు నెలల గడువు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారులపై 46,643 ఫిర్యాదులను అందుకోగా, రైల్వేకు 10,580 ఫిర్యాదులు, బ్యాంకులకు 8,129 ఫిర్యాద�
డీ మానిటైజేషన్ తర్వాత వచ్చిన నోట్లలో రూ.2వేల నోటే పెద్దది. ప్రస్తుత మార్కెట్లో దీని చెలామణి కూడా అనుమానస్పదంగానే ఉంది. ఈ నోట్ల కొరత చూసి కొందరైతే త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారంటూ పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. వీటన్నిటికీ క్లారిఫై ఇ�
భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్లు నమోదవుతున్నాయి.