Home » Annually
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
Bombay High Court లోని ప్రతి న్యాయమూర్తికి కళ్ల అద్దాలు కొనుగోలు చేసేందుకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు government resolution (GR) ను 2020, జులై 20వ తేదీ సోమవారం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయ వ్యవస్థ GR ప్రకారం ఈ ని